Home » RBI
బంగారం కేవలం అలకారం మాత్రమే కాదు..పెట్టుబడి కోసం కూడా..ఏదైనా అవసరం వస్తే బంగారం ఉందనో భరోసా కోసం బంగారాన్ని కొని దాచుకుంటుంటారు. బంగారం అంటే మహిళలకు మక్కువ అంటారు. కానీ మహిళలు బంగారం కొనేది కేవలం అలకారం కోసమేకాదు ముందస్తు జాగ్రత్త కోసం..ఏ అవస�
Shirdi Temple : శిరిడీ సాయిబాబాకు భారంగా మారిన నాణేలు
TTD : భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా పేర్కొనాలంది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఇలాంటి మినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చారు.
షిర్డీ ఆలయానికి సంబంధించి ఓ సమస్య వచ్చింది. ఈ సమస్యకు సొల్యూషన్ చెప్పమని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ RBI కి లేఖ రాసింది. ఇంతకీ సమస్య ఏంటంటే?
అమెజాన్ పే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు భారతీయ రిజర్వు బ్యాంక్ రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ), కేవైసీ నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించకపోవడంతో ఈ జరిమానా విధించింది. ఈ విషయ�
ఈ ప్రతిపాదన ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసినప్పటికీ, ప్రతి రోజూ అదనంగా 50 నిమిషాలు పని చేయాలని సూచించింది. ఈ అంశంపై ప్రస్తుతం యూఎఫ్బీఈ, ఐబీఏ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఐబీఏ ఈ అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినట్�
ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో దేశంలోని ఐదు సహకార బ్యాంకులను ఆర్బీఐ నిషేధించింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే, ఐదు బ్యాంకుల్లో మూడు బ్యాంకులపై డిపాజిట్ విత్డ్రాపై నిషేధం విధించగా, మిగిలిన రెండు బ్యాంకుల్లో రూ. 5వేలు వరకు వి�
కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర�
ఆర్బీఐ తీసుకువస్తున్న ఈ నూతన కార్యక్రమాన్ని తొలుత దేశంలోని 12 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు. తొలు�
ఆర్బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.