Home » RBI
ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లు అన్యాయంగా ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన రుణ గ్రహీతల ఖాతాలను బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా తేల్చుతున్నాయని ప్రశ్నించారు.
500 Rupees Notes : ఒకటి కాదు రెండు కాదు అచ్చు అయిన రూ.500 నోట్లలో 176 కోట్ల నోట్లు లెక్కల్లోకి రాకుండా పోయాయి.
2018 నుంచి 2023 వరకు చూసుకున్నట్లైతే ఈ కరెన్సీ వినియోగం 46 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 6.73 లక్షల కోట్ల రూపాయల రెండు వేల నోట్లు చెలామణిలో ఉండగా అది 2023 నాటికి 3.62 లక్షల కోట్ల రూపాయలకు తగ్గింది
వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ సహా అక్రమంగా నగదు నిల్వలు చేసిన వారి అనుచరులు కూడా డాక్యుమెంటేషన్ అవసరాలు లేకపోవడాన్ని ఉపయోగించుకుంటారని, బ్యాంకులో 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి వెళతారని ఉపాధ్యాయ్ అన్నారు.
వ్యాపారస్తులు అన్నాక ఎప్పటికప్పుడు సరికొత్త ఐడియాలతో ముందుకు పోవాలి. పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలగాలి. రూ.2000 రూపాయలు ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు ఢిల్లీలోని ఓ మీట్ షాప్ ఓనర్కి వచ్చిన ఐడియ�
ఆర్బీఐ మరో కీలక ప్రకటన
2016 నవంబర్ లో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది.
ఈరోజు (మే23) నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్ని బ్యాంకుల్లో రూ. 2వేల నోటు ఇచ్చి ఇతర నోట్లను పొందవచ్చు.
2 వేల నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 దాకా టైముందన్న ఆర్బీఐ