Home » RBI
డీ మానిటైజేషన్ తర్వాత వచ్చిన నోట్లలో రూ.2వేల నోటే పెద్దది. ప్రస్తుత మార్కెట్లో దీని చెలామణి కూడా అనుమానస్పదంగానే ఉంది. ఈ నోట్ల కొరత చూసి కొందరైతే త్వరలోనే రూ.2వేల నోట్లు రద్దు చేస్తారంటూ పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. వీటన్నిటికీ క్లారిఫై ఇ�
రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ పూర్తి నిలిపివేసిందా? ఇకపై వాటిని అసలు ముద్రణ చేయరా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇకపై రూ.2 వేల నోట్ల సంఖ్య మరింతగా తగ్గనుంది అనేది స్పష్టమవుతోంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయం తీ�
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నార�
ప్రముఖ డిజిటిల్ యూపీఐ పేమెంట్ ప్లాట్ ఫాం గూగుల్ పే సర్వీసును భారతదేశంలో నిషేధించారా? దేశంలో గూగుల్ పే సర్వీసుపై భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిషేధం విధించినట్టు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేస
దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్�
దేశంలోని బ్యాంకులను నిండా ముంచిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నేపథ్యంలో.. అలా రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ ఫ్రెండ్స్ ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పదునైన మార్పును సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. IMF ప్రొజెక్షన్స్ ను పేర్కొంటూ శుక్రవారం(ఏప్రిల్-17,2020)ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రెండోసారిగా ఇవాళ ఆయన మీడ�
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెలవారీ రుణ వాయిదా (EMI) చెల్లింపుల మీద 3 నెలల మారటోరియం విధించింది. ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్గా కస్టమర్ బ్యాంక్�
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో పదవీకాలాన్ని మరో ఏడాది పొడింగించింది కేంద్రప్రభుత్వం. బీపీ కనుంగోను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా పునర్నియమించినట్లు తెలిపిన కేంద్రం ఏప్రిల్-3,2020నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రప్రభ�