Home » RBI
క్రెడిట్ కార్డు వాయిదాల చెల్లింపులపై ఆర్థిక సంస్థలకు మూడు నెలల మారటోరియానికి అనుమతించినట్టు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియ�
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు ఇప్పటికే నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ చేసేసిన పరిస్థితి. అయితే నెలాఖరుకు రాగానే ఇప్పడు సగటు సామాన్య, మధ్యతరగతి వ్యక్తి మదిలో మెదిలే ఆలోచన? ‘ఈఎమ్ఐ’. బ్యాంకుల నుంచి లోన్లు తీసుక�
దశాబ్దాలు కాలంగా మానవాళి ఎప్పుడూ ఎరగని పరిస్థితి. దేశంలో అయితే ఇటువంటి పరిస్థితి ఊహించనే లేదు. ఇప్పటికే కరోనా తెచ్చిన తలనొప్పులు ఒకటో రెండో కాదు.. కోకొల్లలు.. దీంతో దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. ఇటువంటి పరిస్థితిలో ఓవైపు సామాన్య, మ�
తీవ్ర సంక్షోభం ఊబిలో చిక్కుకుపోయిన యస్ బ్యాంకు బుధవారం(మార్చి-18,2020)మొత్తం బ్యాంకింగ్ సర్వీసులను పునరుద్ధరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1132 యస్ బ్యాంక్ బ్రాంచ్ లు ఇప్పుడు తమ కస్టమర్ల కోసం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చి-5,2020న యస్ బ్యాంక్ పై రిజర్వు �
బ్యాంకులో ఉన్న డబ్బులు ఏమవుతాయో ఏమో..బ్యాంకు విధించిన ఆంక్షల నడుమ డబ్బులు తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాం..తాము కష్టపడి సంపాదించని సొమ్ము తమకు చేతికి అందుతుందా అని ఎంతోమంది YES Bank ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు సంక్�
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
ఫోన్పే యూజర్ల కష్టాలు తప్పెటట్టు లేవు. యస్ బ్యాంకు సంక్షోభం కారణంగా ఫోన్ పే యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి యూపీఐ పేమెంట్స్ విషయంలో పెద్ద సమస్యగా మారిపోయింది. అకౌంట్లలో నగదు ఎలా తీసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితుల్
మీరు ఫోన్పే కస్టమర్లా? ఇకపై మీ ఫోన్ పే అకౌంట్ పనిచేయదు. ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభం, ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే #PhonePe సేవలకు అంతరాయం ఏర్పడింది. యస్ బ్యాంకు అకౌంట్దారుల్లో, ఫోన్పే యూజ�
యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర�
బ్యాంకులకు సెలవులే సెలవులు. ఎందుకంటే..ఒక్క నెలలోనే 13 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ఇప్పటికే సరిపడా నగదు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత..మార్చి నెలలో బ్యాంకులు ఏ�