RBI

    ఐసీఐసీఐ కస్టమర్లకు బిగ్ షాక్

    December 5, 2019 / 03:59 PM IST

    దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్

    నోట్ల కొరత ఇందుకేనా? : లెక్కల్లో లేని రూ.2వేల కరెన్సీ స్వాధీనం

    November 20, 2019 / 07:36 AM IST

    దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్లు రద్దు నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూ.2వేలు నోట్లను చెలామణీలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. నోట్ల రద్దు చేసి సరిగా మూ�

    గుడ్ న్యూస్ : నెఫ్ట్ లావాదేవీలు ఫ్రీ 

    November 9, 2019 / 02:22 AM IST

    నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) లావాదేవీలకు ఛార్జీలు 2020 నుంచి రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతాదారులు చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావదేవీలను �

    Google Pay + Paytm కాస్కోండి : ఇండియాలో WhatsApp Pay వస్తోంది

    October 31, 2019 / 11:04 AM IST

    ఎప్పుడెప్పుడా అని యూజర్లు ఎదురుచూస్తున్న WhatsApp Pay సర్వీసు త్వరలో లాంచ్ కానుంది. ఇండియాలో వాట్సాప్ పే సర్వీసును ప్రారంభించేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. డేటా సమ్మతి సమస్యలు, నిబంధనల కారణంగా కొంతకాలంగా వాట్సాప్ పే టెస్ట్ రన్ ఆలస్యమైందని కంపె�

    బిగ్ షాక్ : ఏ క్షణమైనా రూ.2వేలు నోటు రద్దు

    October 16, 2019 / 02:18 AM IST

    దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల

    ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడతా…PMC బ్యాంకు ఖాతాదారులకు నిర్మలా భరోసా

    October 10, 2019 / 10:44 AM IST

    పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC) ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. ముంబైలోని బీజేపీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన  పీఎంసీ ఖాతాదారులను ఉద్దేశించి నిర్మల మాట్లాడుతూ తానుఆర్బీఐ గవర్నర

    కొత్త కొత్తగా: ATMలలో రూ.2వేల నోట్లు ఉండవు

    October 7, 2019 / 04:41 AM IST

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఈ నెల మొదటి నుంచి కొత్త నిబంధనలు తీసుకుని వచ్చిన బ్యాంక్ ఏటీఎమ్ లలో పెట్టే నోట్ల విషయంలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి త

    రాబోయే కొద్ది వారాల్లో కూరగాయల ధరలు తగ్గే అవకాశం లేదు: ఆర్బీఐ 

    October 4, 2019 / 11:44 AM IST

    రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం (అక్టోబర్ 4, 2019) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం పథాన్ని మార్చేందుకు అనేక అంశాలు ఉన్నాయి. ఆగస్టు రెండో నెలవారీ విధానం నుంచి ఆహార ద్రవ్యోల్బణం దృక్పథం గణనీయమైన మెరుగుదలన�

    RBI సంచలన నిర్ణయం : హోం, కారు, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గింపు

    October 4, 2019 / 06:49 AM IST

    దసరా పండక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేటు తగ్గించింది. 0.25శాతం తగ్గించటం వల్ల రెపో రేటు 5.15శాతానికి దిగివచ్చింది. దీని వల్ల అప్పులపై వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులు తగ్గించాల్సి ఉంటుంది. ఇది మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ దసరా

    పండగ ఆఫర్ : అక్టోబర్‌లో రెండుసార్లు గోల్డ్ బాండ్స్ జారీ 

    October 1, 2019 / 09:04 AM IST

    పండగ సీజన్ వచ్చిందంటే చాలు… పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. ప్రత్యేకించి పండగ సమయాల్లో భారతీయుల్లో బంగారం కొనేవారు ఎక్కువ మంది క్యూ కట్టేస్తారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ను సంప�

10TV Telugu News