Home » RBI
దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్లు రద్దు నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూ.2వేలు నోట్లను చెలామణీలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. నోట్ల రద్దు చేసి సరిగా మూ�
నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) లావాదేవీలకు ఛార్జీలు 2020 నుంచి రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతాదారులు చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావదేవీలను �
ఎప్పుడెప్పుడా అని యూజర్లు ఎదురుచూస్తున్న WhatsApp Pay సర్వీసు త్వరలో లాంచ్ కానుంది. ఇండియాలో వాట్సాప్ పే సర్వీసును ప్రారంభించేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. డేటా సమ్మతి సమస్యలు, నిబంధనల కారణంగా కొంతకాలంగా వాట్సాప్ పే టెస్ట్ రన్ ఆలస్యమైందని కంపె�
దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC) ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. ముంబైలోని బీజేపీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పీఎంసీ ఖాతాదారులను ఉద్దేశించి నిర్మల మాట్లాడుతూ తానుఆర్బీఐ గవర్నర
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఈ నెల మొదటి నుంచి కొత్త నిబంధనలు తీసుకుని వచ్చిన బ్యాంక్ ఏటీఎమ్ లలో పెట్టే నోట్ల విషయంలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి త
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం (అక్టోబర్ 4, 2019) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం పథాన్ని మార్చేందుకు అనేక అంశాలు ఉన్నాయి. ఆగస్టు రెండో నెలవారీ విధానం నుంచి ఆహార ద్రవ్యోల్బణం దృక్పథం గణనీయమైన మెరుగుదలన�
దసరా పండక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేటు తగ్గించింది. 0.25శాతం తగ్గించటం వల్ల రెపో రేటు 5.15శాతానికి దిగివచ్చింది. దీని వల్ల అప్పులపై వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులు తగ్గించాల్సి ఉంటుంది. ఇది మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ దసరా
పండగ సీజన్ వచ్చిందంటే చాలు… పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. ప్రత్యేకించి పండగ సమయాల్లో భారతీయుల్లో బంగారం కొనేవారు ఎక్కువ మంది క్యూ కట్టేస్తారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ను సంప�