Home » RBI
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ పెద్దగా ఉంది. అశోకుడి స్థూపం ఉన్నాయి. RBI, BHARAT(హిందీలో),
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఇదే లాస్ట్ చాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
హైదరాబాద్ : పది రూపాయల నాణేల చెల్లుబాటు గొడవ మళ్లీ మొదటికొచ్చింది. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని స్వయంగా ఆర్బీఐ ప్రకటించినా ప్రయోజనం లేకుండా
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వచ్చాక ఆన్ లైన్ ట్రాన్స్ జెక్షన్లు బాగా పెరిగిపోయాయి. ఆన్ లైన్ పేమెంట్ ప్రాసెస్ ఈజీగా ఉండటంతో అందరూ ఇదే ఫాలో అవుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ఫూల్ కాకుండా.. నిజం అంటోంది. బ్యాంకుల నుంచి తీసుకునే హోంలోన్, కారు లోన్, పర్సనల్ లోన్ లపై వడ్డీ తగ్గించింది.
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాలు..డబ్బు లావాదేవీలు, చెక్, డిడిలు జమ చేయడం వంటివి ముందుగానే చేసుకోండి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు పండుగ, ఇతరత్రా కారణాలతో బ్యాంకులు క
సోమవారం (ఏప్రిల్ 1, 2019) బ్యాంకులు పని చేయవు. ఆ రోజు బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. మార్చి 31వ అంటే ఈ ఆదివారంతో ప్రస్తుత (2018–19) ఆర్థిక సంవత్సరం
హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2వేల నోటు గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం రూ.2వేల
ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఈ ఆదివారం(మార్చి 31, 2019) బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వంతో జరిపే
ఢిల్లీ : పెట్టుబడిదారీ విధానం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుందని హెచ్చరించారు RBI మాజీ చీఫ్ రఘురాం రాజన్. ఇది ప్రపంచానికే పెను సవాల్ గా అభిప్రాయపడ్డారాయన. ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రాబోయే విపత్కర పరిస్థితులను వివరించారు. 2008 అంతర్జా�