Home » RBI
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తా అన్నారు. దొంగనోట్లు అరికడతానని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ఆన్లైన్ బ్యాంకింగ్ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెంట్ ను కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ కు వరుసగా ఆర్బీఐ అడ్వాన్స్ పేమంట్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. టర్కీ ప్రెసిడెంట్ ఈర్డోజన్ పాలనకి రెఫరెండంగా �
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్నాళ్లకే ఆర్బీఐ కీలక సమావేశాన్ని నిర్వహించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక వడ్డీ రేటు తగ్గిస్తూ శుభవార్త చెప్పింది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు(రెపో రేటు)ను 25 బేసిస్ �
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటుపై కోత విధించనుంది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉండటంతో ఈ వారంలో ఆర్బీఐ.. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.
ఇప్పటికే ఆర్బీఐకి కళ్లెం వేసిన కేంద్రం సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అధికారాలకు కత్తెర వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సెబీ ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఆ ప్రపోజల్స్ ను ఒక స్వతంత్ర కమిటీకి నివేదించాలని ఆర్థ�
సిటీ బ్యాంకు ఇండియాకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ‘ఫిట్-అండ్- ప్రాపర్ క్రైటీరియా’కు సంబంధించి సూచనలను సిటీ బ్యాంకు పాటించలేదనే కారణంతో జరిమానా విధించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
మొబైల్ వాలెట్ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.
2వేల రూపాయల నోటు రద్దు కాబోతోందా? ప్రస్తుతం దేశంలో ఇదే హాట్ టాపిక్. 2వేల రూపాయల నోటు రద్దు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే 2వేల రూపాయల నోటుని రద్దు చేస్తారని సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణ�
ఢిల్లీ: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్ను ఆపేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మనీలాండరింగ్ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, అక్రమ ఆస్త�