Home » RBI
ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎమ్ సీ ఖాతాదారుల విత్ డ్రా లిమిట్ ను 10వేల పెంచుతూ ఆర్బీఐ నిర్ఱయం తీసుకుంది. ఈ బ్యాంక్ ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుక�
ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆర్బీఐ పరిమితులు విధించింది. సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ నుంచి అయినా, ఏ ఇతర డిపాజిట్ అకౌంట్ నుంచి అయ�
బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులను రూ. వెయ్యికి మించి విత్ డ్రా చేసుకోలేరు.
ఆర్థిక వృద్ధిలో మందగమనం.. దేశంలోని వ్యక్తుల సగటు ఆదాయ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది.
మొబైల్ వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. మొబైల్ వ్యాలెట్లకు కేవైసీ గడువుని ఆర్బీఐ పెంచింది. ఆరు నెలలు పొడిగించింది. కేవైసీ
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త వంద కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది.
దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఇండియా (RBI) సాయం తీసుకుంది. ఎప్పటినుంచి ఆర్థివ వ్యవస్థ వృద్ధిబాటలో పయనించేందుకు వీలుగా ఆర్బీఐని సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతూనే ఉంది. ఈ క్�
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో ఆర్బీఐ నుంచి ట్రాన్సఫర్ అవడం పట్ల కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి సాక్ష్యాలు లేకుండా, సొంత ఆర్థిక సంక్షోభం సృష్టించారని, ఆ�
డిజిటల్ పేమెంట్స్ ప్రొత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్పులు చేస్తోంది.
2019, మే 1 నుంచి SBI కొత్త పద్ధతిని అనుసరించేందుకు తెరదీసింది. ఈ కొత్త విధానంతో సేవింగ్స్ ఖాతాల్లో కేవలం లక్షలోపు నిల్వ ఉన్న వారికే బెనిఫిట్ ఉంటుంది. లక్ష దాటిందంటే తమకు వచ్చే వడ్డీరేటులో 0.25శాతం మాత్రమే వర్తిస్తుందని తేల్చేసింది. అధిక డిపాజిట్ క�