Home » RBI
2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం
మీరు ATMలలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇంటర్ ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని కోర�
బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు బడ్జెట్ 2020-21ను ప్రవేశపె�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వొడాఫోన్ నెట్వర్క్కు షాక్ ఇచ్చింది. టెలికాం కంపెనీ Vodafone m-pesa సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్ (సీవోఏ)ను రద్దు చేసింది. కంపెనీయే స్వచ్ఛందంగా సర్టిఫికేట్ను వెనక్కి తిరిగి ఇచ్చేయడమే ఇందుకు ప్రధాన కారణం. తాజా నిర్ణయంతో వొ
పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలు.. డిజిటల్ ట్రాన్సాక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంలో పెరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోనుంది. ఈ క్రమ�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ అంధుల కోసం ఓ కొత్త యాప్ ను బుధవారం(జనవరి1,2020) రీలీజ్ చేశారు. కరెన్సీ నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్న అంధుల కోసం మణి(MANI)పేరుతో మెుబైల్ యాప్ ను తయారు చేసింది ఆర్ బీఐ. MANI అంటే ‘మెుబైల్ ఎయ
దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 900లకు పైగా అసిస్టెంట్ పోస్టులను విడుదల చేసింది. ఇందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2020. ఎంపి
2020లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ మేరకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. దీనికి
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త రకమైన ప్రీపెయిడ్ పేమెంట్ కార్డు (PPI)ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పేమెంట్ కార్డుతో ఈజీగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. నెలలో రూ.10వేల పరిమితితో మీకు నచ్చిన వస్తువులను, ఏదైనా సర్వీసుల కొనుగోలు కోసం వినియోగ�
డిజిటల్ ట్రాన్సక్షన్లను ప్రమోట్ చేసే దిశగా ఆర్బీఐ శుక్రవారం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (NEFT) విధానాన్ని డిసెంబరు 16నుంచి 24గంటలూ అందుబాటులోకి తీసుకురానుంది. NEFT ట్రాన్సాక్షన్లను గంటకోసారి సెటిల్ చేస్