Home » Re Postmarket
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు పోస్టుమార్టం చేశారు. సీబీఐ అధికారుల పర్�