Home » Reaching India From Kabul
నాలుగు రోజులుగా తాలిబన్ల మధ్య భయం భయంగా గడిపిన కుటుంబాలు ఆదివారం(ఆగస్టు 22,2021) ఘజియాబాద్-హిండోన్ ఎయిర్ బేస్ లో దిగాయి. సురక్షితంగా భారత్ కు చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు