-
Home » receive
receive
Electric Toothbrush Order : ఆన్లైన్లో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఆర్డర్ చేస్తే చాట్ మసాలా డెలివరీ
ఓ మహిళ రూ.12,000 విలువైన ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాట్ మసాలా డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ షాక్ కు గురైంది.
Shashi Tharoor: ఎంపీ శశి థరూర్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రస్తుతం విదేశీ వ్యవహారాలపై పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్గా శశి థరూర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. ఆయన అత్యంత అరుదైన ఆంగ్ల పదాలను తన ట్వీట్లలో ఉపయోగి�
తాజ్మహల్ దగ్గర కలకలం, భారీ భద్రత ఏర్పాటు
Taj Mahal temporarily shut: ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తాజ్ మహల్ లో బాంబులు పెట్టామంటూ దుండగులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఈ విషయాన్ని తమ దృష్టికి తేవడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తాజ్ మహల్ ను తమ ఆధీనంలోక�
ఏపీ పంచాయతీ ఎన్నికలు..నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరి ఫస్ట్ ఫేజ్లో ఎన్ని మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి..? ఎన్ని గ�
తెలంగాణలో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా
Corona vaccination arrangements: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు చేరింది వ్యాక్సిన్. మిగతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు ఆయా రాష్ట్రాల అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన�
సోహ్యాపీ : వ్యాక్సిన్ వేసుకున్న ఆనందంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్సులు
US boston health workers danced to the joy of receive covid 19 vaccine : కరోనా వైరస్తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టారు డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది.కరోనా వారియర్స్ గా నిలబడ్డారు. కుటుంబాలను కూడా వదిలేసుకుని హాస్పిటల్స్ కే పరిమితమై కరోనా బాదితు�
కరోనాకు బలైన తండ్రి డెడ్ బాడీ కోసం, వెయిట్ చేస్తున్న వ్యక్తి సెల్ ఫోన్ చోరీ
చోరులకు మానవత్వం లేకుండా పోతోంది. కరోనా వేళ..తీవ్ర విషాదంలో ఉన్న ఓ వ్యక్తి దగ్గరి నుంచి సెల్ ఫోన్ చోరీ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ జీటీబీ ఆసుపత్రిలో 44 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కరోనా కారణంగా �