-
Home » Recommendation
Recommendation
Supreme Court Judges Appoint : సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియామకం!
February 4, 2023 / 09:56 AM ISTసుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Justice UU Lalit : సుప్రీంకోర్టు 49వ సీజేఐగా జస్టిస్ UU లలిత్
August 4, 2022 / 12:27 PM ISTసుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్తగా జస్టిస్ యూయూ లలిత్ పేరును సీజేఐ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.
Covaxin: ఇండియన్స్కి గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్కు WHO అనుమతి
November 3, 2021 / 05:42 PM ISTభారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్కు WHO అనుమతి లభించింది.
Collegium : సుప్రీంలో జడ్జిల నియామకం..9 పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం
August 18, 2021 / 08:31 PM ISTసుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియాయమకానికి సంబంధించి 9 మంది జడ్జిల పేర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చే
పోక్సో చట్టంపై తీర్పు : మహిళా జడ్జీకి పదోన్నతి విషయంలో సుప్రీం వెనక్కి ?
January 30, 2021 / 01:37 PM ISTSupreme Court Holds Bombay HC Judge’s Confirmation : ‘పోక్సో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్ పుష్ప గనేడివాలా.…
నిర్భయ దోషి పిటిషన్ ను రాష్ట్రపతికి పంపిన హోంశాఖ
January 17, 2020 / 05:51 AM ISTనిర్భయ దోషులకు ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పు ఇవాళ(జనవరి-17,2020)కేంద్రహోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్…
తిరుమలలో మరో స్కామ్ : సిఫార్సులతో శ్రీవారి సేవా టికెట్లు విక్రయం
November 1, 2019 / 11:30 AM ISTతిరుమలలో మరో స్కామ్ బయటపడింది. 46 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపై ఓ దాళారి వందలాది టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరి
August 30, 2019 / 01:41 PM ISTఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరిని నియమించారు. ఈమేరకు ఆయన్ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే గతంలో జిస్టిస్ విక్రంనాథ్ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీలిజయం సిఫారసు…