Home » Recovery Rate
భారత్ లో కరోనా నియంత్రణలో ఉందని..కరోనా కేసుల రికవరీ శాతం రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5 శాతంగా ఉందని పేర్కొంది. మంగళవారం (జులై 21, 2020) కరోనా నియంత్రణపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ వ�
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 99 శాతం ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,786 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా నియ
భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. శనివారం వరకు దేశంలో మొత్తం 6,48,315 కేసులు నమోదవగా.. 18,655 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కొత్తగా 22,771 కేసులు నమోదవగా అదే సమయంలో 442 మంది రోగులు మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుత
దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా ప్రతీరోజు కొత్త కేసుల సంఖ్య 14 వేలకు పైగా ఉంది. దీనితో, కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది
భారతదేశంలో కరోనావైరస్ కొత్త కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. లేటెస్ట్గా కరోనా సోకిన రోగుల సంఖ్య దేశంలో నాలుగు లక్షలు దాటింది. అయితే, ఈ రోగులలో సగానికి పైగా పూర్తిగా కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 68 లక్షల మందికి పైగా కరో
ఇండియాలో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మొత్తం పాజిటివ్ కేసులు ఇప్పటికే 2 లక్షలు దాటిపోయాయి. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటగా.. పరిస్థితి తీవ్రంగా మారిపోయాయి. భారత్లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్�
ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం(మే-26,2020)ప్రకటించింది. ప్రస్తుతం మరణాల రేటు 2.87శాతంగా ఉందని తెలిపింది. భారత్ లో 1లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నట్ల�
చాప కింద నీరులా దేశంలో కోవిడ్-19 విస్తరిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 15,266 మంది క�
COVID-19 పేషెంట్లు రికవరీ శాతం పెరుగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 14రోజులుగా పరిశీలించిన డేటా ఆధారంగా 25.19శాతం మంది కరోనా పాజిటివ్ రోగులు కోలుకున్నారు. ట్రీట్మెంట్ పూర్తి అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లు వివరాల ఆధారంగా దీనిని ప్�