Home » rectify issues
ఈ నెల 11న కేంద్ర జల సంఘం డైరక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలో అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసింది. ఓ నివేదికను రూపొందించి కేంద్ర జలశక్తి శాఖకు అందించింది.