Home » RED
ప్రకృతి ఎంతటి మానసిక ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంది. ప్రకృతి అంటేనే రంగులు. హోలీ అంటే రంగుల కేళి. అంటే ప్రకృతి హోలీ రెండూ ఒక్కటే. ప్రకృతిలో మమేకమైపోయిన రంగులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిపరంగా సహజం�
2021 January: లాక్డౌన్ తర్వాత డిసెంబర్ చివరి వారం నుండి సినిమా హాళ్లకు ప్రేక్షకులు రావడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలైంది. ఇక మేకర్స్ సంక్రాంతికి రిలీజ్లు ప్లాన్ చేసుకున్నారు. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స�
RED: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా.. ‘రెడ్’.. కృష్ణ పోతినేని సమర్పణలో, శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. నివేదా ప
RED Movie: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన మాస్ థ్రిల్లర్.. ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రంలో రామ్.. సిద్ధార్థ్, ఆదిత్య క్యారెక్టర్లలో ద్విపాత్రాభినయం చేసి ఆక
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అదేంటి సాధారణంగా హీరోయిన్ల ఫొటోలు కదా వైరల్ అవుతుంటాయి కానీ రామ్ పిక్స్ వైరల్ కావడం ఏంటా అనుకుంటున్నారా.. మరి మనోడు అలా మేకోవర్ అయ్యాడు.. ఇప్పటివరకు గెడ�
RED Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా.. ‘రెడ్’.. తమిళ్ ‘తడమ్’ మూవీకిది తెలుగు రీమేక్. కృష్ణ పోతినేని సమర్పణలో, శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్�
Sankranthi 2021: 2020 సంక్రాంతికి సూపర్స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సందడి చేశాయో తెలిసిందే.. ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి.. కేంద్ర ప్రభు�
Upcoming Telugu Movies: కరోనా వచ్చి సినిమాల రిలీజ్లకి అడ్డం పడిపోయింది. సరే.. మా సినిమాలు రిలీజ్ చేసుకోవాలని గోల పెడుతుంటే.. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. కానీ కోవిడ్కి భయపడి జనాలు థియేటర్కి వెళ్లే ధైర్యం చెయ్యడం లేదు. అయితే ఇలాంటి పరిస్థి�
రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా కేసుల ఆధారంగా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లు గా విభజించామని తెలిపారు. ఈ మేరకు ఆయన మే 2న మీడియాతో మాట్లాడుతూ కేసులు ఎక్కువగా ఉంటే కంటైన్మెంట్ జోన�
తెలంగాణలో కరోనా వైరస్ ఒకరోజు కేసులు ఎక్కువవుతుంటే..మరోరోజు తక్కువవుతున్నాయి. ఇంకా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. క�