-
Home » rehabilitation programme
rehabilitation programme
సునీత విలియమ్స్ చివరిసారిగా భారత్కు ఎప్పుడు వచ్చారు? ఆమె ఏమి చేశారంటే?
March 19, 2025 / 05:29 AM IST
Sunita Williams : భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి తిరిగి వచ్చారు. 9 నెలల తర్వాత భూమిపై అడుగుపెట్టారు. అయితే, గతంలో సునీత రెండుసార్లు భారత్ను సందర్శించారు. గుజరాత్లోని తన పూర్వీకుల గ్రామాన్ని కూడా ఆమె సందర్శించార�
అమ్మయ్యా.. భూమిపై గాలిని పీల్చుతూ.. 9 నెలల తర్వాత ఫస్ట్ టైం ‘ఎర్త్ గ్రావిటీ’ని ఫీల్ అయిన సునీత విలియమ్స్!
March 19, 2025 / 05:06 AM IST
Sunita Williams : స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా స్ప్లాష్డౌన్ తర్వాత నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ మొదటిసారిగా భూమిపై గాలిని పీల్చుకున్నారు.