Home » rejects
గతేడాది జరిగిన కేన్స్, వేనిస్ ఫిలిం ఫెస్టివల్స్లో వర్చువల్ ద్వారా జెలెన్స్కీ ప్రసంగించారు. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో కూడా ప్రసంగించారు. ఇటీవల ముగిసిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభోత్సవ వేడుకలో జ�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు షాక్
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత�
దక్షిణకొరియా అధ్యక్షుడుయూన్ సుక్ యేల్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఉత్తరకొరియా అధ్యక్షు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్. దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ నోరుమూసుకోవాలి అంటూ హెచ్చరించారు కిమ్ సోదరి యో జోంగ్.
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా ఇండియాలో అన్ని భాషలలో మంచి క్రేజ్ ను సంపాద
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్కుంద్రాకు బాంబే హైకోర్టులోనూ నిరాశ ఎదురయింది. తన అరెస్టు నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ రాజ్కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.
Panchayat in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? ఇప్పుడిదే ప్రశ్న రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎన్నికల నిర్వహణపై 2021, జనవరి 25వ తేదీ సోమవారం సుప్రీం తీర్పు చెప్పనుండటంతో.. రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు ధర్మాసనం ఏం చెబుతుందా అని ఎదురు
UK court rejects Nirav Modi’s bail పీఎన్ బీ స్కామ్ కేసులో నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు మరోసారి తిరస్కరించింది. నీరవ్ బెయిల్ ను లండన్ కోర్టు తిరస్కరించడం ఇది ఏడోసారి. గతంలో ఐదు సార్లు బెయిల్ కోసం దరఖా
India rejects-China’s position on Ladakh వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా వితండ వాదనను భారత్ ఖండించింది. లడఖ్ లోని పలు భూభాగాలు తమవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపుతూ చైనా విదేశాంగ చేసిన ప్రకటనను మంగళవారం(సెప్టెంబర్-29,2020) భారత్ తో
బీజేపీకి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే షాక్ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఢిల్లీలోన కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న సామూహిక ఉద్యమంలో పాల్గొనాలని అన్నాను బీజేపీ కోరింది. ఈ మేరకు ఢిల్�