Home » relations
దక్షిణ కొరియా నిపుణులు COVID-19 బంధువుల నుంచే వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇంటి చుట్టు పక్కల వారు, తెలిసిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ).. యూఎస్ సెంటర్స్ లో జులై 16న
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని
హైదరాబాద్: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడటం కలకలం రేపుతోంది. 2014, 19 ఎన్ని
పాకిస్తాన్ ఒక్క అణుబాంబుతో భారత్ పై దాడి చేస్తే..20 అణుబాంబులతో భారత్ తమ దేశాన్ని నామారూపాల్లేకుండా ఫినిష్ చేస్తుందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని, భారత్ దాడి చేసే ముందే పాక్ 50 అణుబాంబ�