Home » Relatives
హైదరాబాద్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు.
అమెరికాలో ఉన్న మీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఐఫోన్ 14 తెప్పించుకుందాం అనుకుంటే తర్వాత ఫీలవుతారు. ఎందుకంటే కొత్తగా అమెరికన్ మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు. మన దేశంలో రిలీజయ్యే ఫోన్లలో మాత్రం సిమ్ ట్రే ఉంటుంది.
తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను పెదనాన్న చేరదీశాడు. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు బాబాయ్ పగిడిమర్రి విజయ్.
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ�
ఏదైనా కష్టమొస్తే పల్లెటూళ్లలో అందరూ అయినవారే అవుతారు. అలాంటిది ఆ వ్యక్తి కరోనాతో మరణించాడని తెలియగానే బంధువుల్లో ఒక్కరూ దగ్గరకు రాలేకపోయారు.
Love marriage : girl’s Relatives attacked a young man : ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతో ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మర్రికుంటలో జరిగింది. స్థానికంగా ఉండే వినయ్.. దూపహాడ్కు చెందిన రుచితను ప్రేమించి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఈ పెళ్లి ఇష్టం�
BJP tickets గుజరాత్ బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందు�
Alcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Hafeezpet Land Issue : రాజధానిలో కలకలం రేపిన ప్రవీణ్రావు, ఆయన సోదరుల అపహరణ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. హఫీజ్పేటలోని 25 ఎకరాల భూ లావాదేవీలకు సంబంధించిన వివాదామే కిడ్నాప్ వరకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు�
Man brutally murdered in Guntur : గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో తెల్లవారుజామున దారుణ హత్య కలకలం రేపింది. చందు కృష్ణమూర్తి(55) అనే వ్యక్తిని బంధువులే కర్రలతో కొట్టి చంపారు. కృష్ణమూర్తి పొలానికి వెళ్తుండగా దారికాచి హతమార్చారు. కర్రలతో తీవ్రంగా కొట్టడంతో కృష్ణమూర్