Home » relaxation
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది.
కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉం
సెప్టెంబర్ 1 అంటేనే వాహనదారుల గుండెల్లో గుబులు మొదలైంది. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా పోయే వెహికల్స్కు భారీగా జరిమానాలు అంటూ కొద్ది రోజుల ముందే ప్రకటించింది కేంద్రం. వీటిపై కాస్త ఉపశమనం లభించేటట్లుగా కనిపిస్తోంది. ఆగష్టు 31గడువు తేద�
ఎట్టకేలకు ఏపీ విషయంలో ఎన్నికల సంఘం దిగి వచ్చింది. నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోద