Home » RELIEF PACKAGE
వరద సాయం మీద విమర్శలకు.. టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో పాటు జగన్ ఇస్తానన్న కోటి రూపాయల తేవడంతో.. ఫ్యాన్ పార్టీ డైలామాలో పడింది.
Janasenani in Collectorate : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలోని కలెక్టరేట్లో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఇంతియాజ్ లేకపోవడంతో పవన్.. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నివార్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ౩5వేల చొప
Pawan Kalyan tours Krishna district : సినిమాలు తీస్తూ…రాజకీయ పార్టీని నడపడం తప్పుబట్టిన వైసీపీ పార్టీపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నప్పుడు తాను సినిమాలు చేస్తుంటే తప్పేంటి అని ప
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి మోడీ సర్కార్ భారీ ప్యాకేజీ
32 కోట్లకు మందికి పైగా సరిపడా నిధులను మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇస్తామని హామీ ఇచ్చిన వాటిని విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 21రోజుల పాటు పేద ప్రజల పడిన ఆర్థిక భారం
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా స�