Home » religion
మతం మారినా ఇంకా మీ పేరులో రెడ్డి ఎందుకు అంటూ సీఎం జగన్ మతాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే పురస్కరించుకుని భారీ ఎత్తున గగన విన్యాసాలు జరిగాయి. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా భారత తొలి యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి భారత్ అందుకుంది. సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్కు ప్రధ�
స్వప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజాన్ని, ప్రజలను మతపరంగా విభజిస్తుందని ఆరోపాంచారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. ప్రజాధనాన్ని ఉపయోగించి మతప్రచారకులకు గౌరవవేతనం చెల్లించడం, వాళ్లను గుర్తించేందుకు గ్రామవాలంటీర
హిందూ ముస్లీం అంటూ విభేదాలు సృష్టిస్తూ కొందరు సమాజంలో కలహాలు సృష్టిస్తుంటే.. మనుషుల మధ్య మానవత్వం మతం కంటే ఎక్కువగా ఉంది అనే ఘటన అసోంలో జరిగింది. అసోంలోని మంగలోదోయ్కి చెందిన పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్లో పనిచ�
కాంగ్రెస్ నాయకుడు,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.బీహార్ ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈసీ ఖండించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను 72 గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచా�
ఎన్నికలవేళ కులాలను, మతాలను ఉద్దేశించి ప్రసంగాలు చేయకూడదని, అలా చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కోర్టు విచారణ జరిపింది.