Home » religion
Law Against ‘Love Jihad’ Soon, 5 Years’ Jail దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో “లవ్ జిహాద్” కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల కర్ణాటక,హర్యానా ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలి
tdp mistake : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి 16 నెలలు అయ్యింది. రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ ప్రతి చిన్న విషయానికి రోడ్డున పడుతున్నాయి. మీది అవినీతి అంటే మీది అవినీతి అంటూ గత 16 నెలలుగా ఆరోపణలు గుప్పించుకు
భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీలో
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మమహ్మరి ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం 200 దేశాలకు కరోనా వ్యాపించింది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 40వేల మంది బలయ్యారు. కాగా కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేస్తారు? దహనం చేస్తారా? పూడ్చి పెడతారా? �
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్కు ఛైర్మన్గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. సంచయిత మతంపైనా విమర్శలొస్తున్నాయి.
నా భార్య హిందూ..నేను ముస్లిం..పిల్లలు ఇండియన్స్ అంటున్నారు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. స్కూల్లో మతం గురించి దరఖాస్తులో ఉందని తన కూతురు అడిగిందని, ఇందుకు తాను ‘వీ ఆర్ ఇండియన్స్’ అని సమాధానం చెప్పినట్లు షారూఖ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి
మతాన్ని రాజకీయాలతో కలిసి బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పటివరకు తాము చేసిన పెద్ద పొరపాటు అని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అనుకూల రాజకీయాలకు పేరుగాంచిన ఫైర్బ్రాండ్ అయిన ఉద్దవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడ
సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఎన్ఆర్సీ(ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ నమోదు)లపై ఆందోళనలు అనవసరమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు వివరాలు కూడా అవసరం లేదని అంటున్నారు. కేవలం పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన ఏదైనా పత్రాన్ని సమ�
పౌరసత్వ సవరణ బిల్లు(CAB) ఇవాళ లోక్ సభ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. 293 సభ్యుల మద్దతుతో ఈ బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు కేంద్రహోంమంత్రి అమిత్ సా తీవ్రంగా స్పందించారు. ఈ బిల�