టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను తమ చట్టసభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్ లలో మాత్రమే వినియోగించకూడదని సూచించింది.
కర్ణాటకలో ఓ రోగి కడుపులో నుంచి 187 నాణేలను వెలికితీశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి 1.5 కిలోగ్రాముల కాయిన్స్ను తొలగించారు. ఎక్స్రే, ఎండోస్కోపీ చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్న
న చేతిమీద ఉన్న ‘పచ్చబొట్టు’ ఓ యువకుడికి ఉద్యోగం రాకుండా చేసింది. చేతిమీద ఉన్న పచ్చబొట్టును తొలగించుకుంటేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. పార్టీ కీలక పదవుల నుంచి ఆమెను తొలగించింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ పార్టీ విభాగాల ఇంఛార్జీ పదవుల నుంచి ఆమెను తప్పించింది.
ఓ మహిళ ముక్కులోకి ఈగ వెళ్లింది. ఏకంగా 200 గుడ్లు పెట్టింది. ENT వైద్యులు ఆమె ముక్కు లోపల ఉన్న ఈగ లార్వాలను తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. మహిళకు డయాబెటిక్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో.. వీటన్నింటినీ కంట్రోల్ చేసి తన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్
ఆయన మరణం తర్వాత విడుదలైన తొలి పాట ఇదే. దీన్ని యూట్యూబ్లో ‘ఎస్వైఎల్’ పేరుతో ఈ నెల 23న విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 3.3 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది.
వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు.
నాగుపాము పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారు.
ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేసి విభజన సమస్యలపై చర్చించేందుకు అజెండా ఖరారు చేసింది. అయితే, అజెండాలో మొదట చేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించింది.