Home » Rentachintala Road accident
పల్నాడు జిల్లా రెంటచింతల వద్ద ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.