Home » Reopens
ప్రస్తుతం ఉదయం పూట 3,000 మాటర్ల దూరం వరకు బాగానే కనిపిస్తుందని, దీంతో పెద్ద ఇబ్బుందులేమీ ఉండవు. కశ్మీర్ లోయకు చేరుకోవడానికి జమ్మూ-శ్రీనగర్ మాత్రమే ఏకైక మార్గం. కొద్ది రోజులుగా హిమపాతంతో మూసుకుపోయిన ఈ రోడ్డు, శుక్రవారం సాయంత్రానికి హిమపాతం తగ్�
2021 మేలో ఈ ఆరోపణల మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని విచారణ ముగించింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు, బిహార్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, కూమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ ఉన్నారు. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా విచారణ ముగించిన సీబీఐన�
హైదరాబాద్ : నుమాయిష్ మళ్లీ ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే టూ డేస్ క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 300కి పైగా స్టాళ్లు అగ్గికి ఆహుతుయ్యాయి. రూ. 33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్కడ �