Home » Repalle Incident
రేపల్లె రైల్వేస్టేషన్ లో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత సోమవారం బాధితురాలిని పరామర్శించారు.
ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణ అత్యాచారానికి గురైన మహిళకు.. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున రూ.2 లక్షలు చెక్కును అందించారు