Home » REPLACEMENT
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుముగా రూ. 850 రుసుము చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు పీజు చెల్లించాలి. ఎస్.సి, ఎస్టీ ,దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలుగా నిర్ణయించారు.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22, 2022 నుండి ప్రారంభమవుతుంది.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ Judicial Services లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎంట్రీ లెవల్ జిల్లా జడ్జిల ఖాళీ
అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.
న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (BIS)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 348 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల
అభ్యర్ధులకు నెలకు 35 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు ఏప్రియల్ 20, 2022వ తేదిన జరగనున్న ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుగాను ఓసీ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు 300రూ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.
అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2020,2021,2022 స్కోర్ కార్డు ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.