-
Home » Republic day parade
Republic day parade
ఏపీకి చెందిన శకటానికి తృతీయ స్థానం
January 29, 2025 / 04:58 PM ISTఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ప్రదర్శించారు.
Republic Day parade: భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ.. తొలిసారి పరేడ్ నిర్వహించిన సైన్యం
January 26, 2023 / 12:05 PM ISTఢిల్లీలో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అలాగే ఈజిప్టు సైన్యం కూడా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో…
Republic Day Parade: గణతంత్ర దినోత్సవ పరేడ్కు పంజాబ్ శకటాన్ని తిరస్కరించిన కేంద్రం
January 25, 2023 / 03:01 PM ISTగణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతి ఏటా ఎంతో గర్వంగా నిర్వహించే ఈ పరేడ్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖల…
Republic Day : 73వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం
January 26, 2022 / 07:03 AM ISTప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
Republic Day: మరోసారి కేరళ శకటాన్ని తిరస్కరించిన రక్షణశాఖ
January 14, 2022 / 02:48 PM ISTకేరళ రాష్ట్రం నుంచి.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించే శకటాన్ని రక్షణశాఖ తిరస్కరించింది. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు మరియు జటాయు పార్క్ స్మారక చిహ్నాన్ని నేపధ్యంగా పంపింది
అదరగొట్టిన తెలుగు శకటాలు
January 26, 2021 / 05:11 PM ISThttps://youtu.be/-3DkG17lpvo
రాఫెల్ విన్యాసాలు
January 24, 2021 / 01:24 PM ISTరిపబ్లిక్ డే విన్యాసాలు : చరిత్ర లిఖించనున్న లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్
January 24, 2021 / 01:02 PM ISTFlight Lieutenant Swati Rathore : జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ పాల్గొని చరిత్ర సృష్టించనున్నారు.…
Republic Day 2020: తొలిసారి చినూక్ హెవీ హెలికాప్టర్తో విన్యాసాలు
January 26, 2020 / 08:23 AM ISTరిపబ్లిక్ డే 2020 సందర్భంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ వేదికగా హెవీ హెలికాప్టర్ చినూక్, హెలికాప్టర్ అపాచీల విన్యాసాలు కనువిందు చేశాయి. చినూక్ హెలికాప్టర్ను రిమోట్ లొకేషన్స్లో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధం…
88ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు గుర్రాలపై గస్తీ
January 20, 2020 / 01:36 AM ISTముంబై పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని వాడబోతున్నారు. 1932లో గుర్రాలపై స్వారీ చేస్తూ.. విధులు నిర్వర్తించినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించనున్న పరేడ్లోనూ తమ గౌరవ వందనాన్ని సమర్పించనున్నారు. శివాజీ…