Home » rescue
పాన్ లో ఓ యువతి 37గంటల పాటు పసిఫిక్ మహా సముద్రంలో మృత్యువుతో పోరాడి చివరికి ..
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల 10 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా తమిళనాడు దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అందరూ తమ ప్రాణాలు దక్కించుకోవాలనే ప్రయత్నిస్తారు.. కానీ ఓ వ్యక్తి తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆవు దూడని కాపాడటం కోసం సముద్ర కెరటాల్లోకి దూకేసాడు. అతని సాహసం అందరికీ కంట నీరు తెప్పిస్తోంది.
జేడ్డాలో, పోర్ట్ సూడాన్ లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సూడాన్ పరిస్థితిపై ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపామని, గత శుక్రవారం ప్రధాని స్వయంగా ఒక సమీక్ష సమావేశం జరిపారని వెల్లడించారు.
అందుకే ఏ కేసూ సుప్రీంకోర్టు విచారించనంత చిన్నది కాదని, ప్రాధాన్యత లేనిది ఉండదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని వ్యాజ్యాలను విచారణకు తీసుకోవద్దంట�
ఆరేళ్ల బాలుడు మూడు వందల అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డ ఘటన పంజాబ్లో ఆదివారం జరిగింది. హోషియార్పూర్ పరిధిలోని గద్రివాలా గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది.
కీవ్ను రష్యా బలగాలు చేజిక్కించుకోకముందే జెలెన్స్కీని సురక్షితంగా దేశం దాటించాలని అమెరికా భావిస్తోంది. అయితే యుక్రెయిన్ను వదిలి వెళ్లేందుకు జెలెన్స్కీ సిద్ధంగా లేరు.
ఈత సరదా ప్రాణాలమీదకు తెచ్చింది. కాకతీయ కెనాల్లో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతయ్యారు.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న mi-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రావత్ తోపాటు మొత్తం 14మందితో వెళ్తున్న ఈ హెలికాప్టర్ తమిళనాడులోని కునూరులో కుప్పకూలింది.