Home » RESCUED
చెట్టు ఇనుప తీగలో చిక్కుకుపోయి వేలాడుతున్న చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని అటవీ గ్రామంలో ఓ చిరుతపులి క్లచ్ వేరుకు చిక్కుకొని చెట్టుకు వేలాడుతుండటం చూశారు....
ఆపరేషన్ కావేరి అనేది సుడాన్ సైన్యం, పారామిలిటరీ బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్.
Turkey-Syria Earthquake: తీవ్ర భూకంపంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించిన టర్కీ-సిరియా దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో శవాల గుట్టలే కాదు, శిథిలాల కింద ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారూ కనిపిస్తున్నాయి. రోజుల పసికందు నుంచి పండు ముసలి �
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలోకి పాము ప్రవేశించింది. హోం గార్డు గది సమీపంలో ఐదు అడుగుల పాము కలకలం చేపింది. పామును చూసి సిబ్బంది భయంతో అటు ఇటూ పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అటవీ అధికారులు, స్నేక్ క్యాచర్కు సమాచారం అందించార�
వీధుల్లో అనేక మొసళ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఒక మొసలి వడోదరలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. స్థానిక విశ్వామిత్ర నది మొసళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ వందల సంఖ్యలో మొసళ్లుంటాయి. అయితే, వరదల కారణంగా నది పొంగిపొర్లుతోంది.
నైరుతి రుతుపవనాల ప్రభావం... బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్న సంగతి తెలిసిందే.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్నకు గురైంది. ఆమెను బంధువులు, మేనమామే కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో, బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు అధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది
చిరుతపులి పిల్లను.. ఓ మహిళ దుప్పట్లో చుట్టేసింది. ఎందుకు ఆమె అలా చేసిందో తెలిసిన జనాలు, అధికారులు.. ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్నకు గురైన శిశువు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్నకు గురైన నాలుగు రోజుల పసిపాప ఆచూకీని 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.