reserve

    యూపీలో రూ.12లక్షల కోట్ల బంగారపు గనులు

    February 22, 2020 / 09:34 AM IST

    జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) బంగారపు గనులను కనుగొంది. ఉత్తరప్రదేశ్‌లోని సొంభద్ర జిల్లాలో 3వేల టన్నుల బరువున్న రూ.12లక్షల కోట్ల విలువైన గనులు బయటపడ్డాయి. ఇది దాదాపు భారత దేశ సంపదకు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. సోన్ పహాడీ, హర్ది ప్రాంతాల్లో

    నిర్భయ దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారు..హైకోర్టులో కేంద్రం

    February 2, 2020 / 02:15 PM IST

    నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �

    అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

    October 16, 2019 / 10:44 AM IST

    అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�

    రాఫెల్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

    March 14, 2019 / 11:59 AM IST

    రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది.రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయ�

    మధ్యవర్తిత్వమే మార్గమా? : అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్

    March 6, 2019 / 08:41 AM IST

    అయోధ్య ల్యాండ్ వివాదాన్ని శాశ్వత పరిష్కారం కోసం కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్నదానిపై తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం(మార్చి-6,2019) విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి �

10TV Telugu News