Home » Reserve Bank
ఆభరణాల కొనుగోళ్లు తగ్గించినప్పటికీ భారతీయులు బంగారం పెట్టుబడిని ఆర్థిక రూపంలో పెంచారు. 2025 సెప్టెంబర్ నాటికి బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో (ఈటీఎఫ్లు) ఆస్తుల పరిమాణం రూ.90,136 కోట్లకు చేరింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ మీద ఫోకస్ పెట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునే క్రమంలో.. ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకుంటోంది.
ఏటీఎంకు వెళ్లి...కార్డు స్వైపింగ్ మొదలు డబ్బు చేతికి అందేవరకు ఓ వ్యక్తి ఏడు సెకండ్లు మాత్రమే ఓపికగా ఉంటాడని తేలింది. సమస్యలు ఏర్పడితే..సహించలేకపోతున్నాడని నివేదిక వెల్లడించింది.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, భారతదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి ప్రకటించుకున్న సొంత దేశంలో ఓ హోటల్ పెడుతానని ఇందుకు అనుమతినివ్వాలంటున్నాడు ఓ తమిళ తంబి. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశాడు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్
కమర్షియల్ బ్యాంకులను మూసివేస్తున్నారంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం 9 వాణిజ్య బ్యాంకులు మూతపడనున్నట్టు వార్తలు వచ్చాయి.