-
Home » respect
respect
Boys And Girls Love : అబ్బాయిలూ ఇది మీకోసమే .. అమ్మాయిలు ఇష్టపడాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా
అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి..? ఎలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు..? అబ్బాయిల్లో అమ్మాయిలకు ఎటువంటి క్వాలిటీస్ నచ్చుతాయి..? ప్రేమించటానికి అందం ఒకటే నిర్వచనమా..మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు..
Asaduddin Owaisi: ఇండియాలో ముస్లింల కంటే వీధి కుక్కలకే గౌరవం ఎక్కువ
గుజరాత్లో రాళ్లు రువ్వారని ముస్లిం యువకుల్ని బహిరంగంగా కట్టేసి కొట్టారు. అసలు పోలీసులు చేసే డ్యూటీయేనా ఇది? ఇదేనా మన వ్యవహార శైలి? లౌకిక దేశంలో ముస్లింలకు కనీస ప్రాధాన్యం లేదు? ముస్లింలు మనుషులు కాదా? ప్రధానమంత్రి గుజరాత్ వ్యక్తి. ఈ ఘటనపై ఆ�
NTR District: చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. జగన్ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు
ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పెంపు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
Puneeth Rajkumar: చివరి చూపు కోసం 5లక్షల మంది అభిమానులు.. నలుగురు మృతి
అనతి కాలంలో పవర్స్టార్గా ఎదిగి కన్నడీగుల ప్రతీ ఇంట్లో మనిషిగా అనిపించి, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన హీరో పునీత్ రాజ్కుమార్.
ఒకరు హిందూ, మరొకరు ముస్లిం జవాన్లు..ఎదురెదురుగా కూర్చొని ప్రార్థనలు
భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీలో
మోడీ చాలా టఫ్…భారత్ తో 3 బిలియన్ల డిఫెన్స్ డీల్ పై ట్రంప్ ప్రకటన
రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�
దేశ రాజకీయాల్లో అసమ్మతికి చోటు తగ్గింది : మోడీని గౌరవించాల్సిందేనన్న శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రధాని మోడీని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. 1962 తో పోల్చితే 2019 లో రాజకీయాల్లో అసమ్మతికి చోటు తగ్గిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ శుక్రవారం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎప్పట
జైట్లీకి నివాళిగా…నల్లని బ్యాండ్లు ధరించిన టీమిండియా
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల టీమిండియా సంతాపం ప్రకటించింది. ఆయనకు నివాళిగా ఈ రోజు టీమిండియా ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ఆడుతున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా,ఢిల్లీ క్�
మాయావతిని ప్రేమిస్తా…రాహుల్ గాంధీ
బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని
కాళ్లకు నమస్కరించి : మాయా బ్లెస్సింగ్స్ తీసుకున్న అఖిలేష్ భార్య
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీలు చేతులు కలిపాయి. ఏళ్లుగా కొనసాగుతున్న విభేధాలను పక్కనబెట్టి మాయా,అఖిలేష్ లు చేతులు కలపడం మాత్రమే కాకుండా వారి మధ్య వ్యక్తి