Home » restaurants
telangana liquor shops open till 12 am : తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. మద్యం దుకాణాల బంద్ చేసే విషయంలో రాష్ట్ర సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా మరో గంటపాటు తెరిచే ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు త�
Karnataka bans New Year : నూతన సంవత్సరం వచ్చేస్తోంది. గత కొద్ది రోజుల్లో 2020కు బై చెప్పి…2021కు వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీలు చేసుకోవడానికి సిద్ధమౌతున్నారు జనాలు. కానీ..కరోనా భయం వెంటాడుతోంది. ఈ వైరస్ పండుగలు, వేడుకలు, �
BMC conduct surprise raids on night clubs : కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేసి నిర్వహిస్తున్న నైట్ క్లబ్బులపై ముంబై నగరపాలక సంస్ధ అధికారులు సోమవారం రాత్రి దాడులు చేశారు. నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వద్దనుంచి 43,200 రూపాయలు జరిమానాగా వసూలు చేశారు. ఒక నైట్ క�
hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పె
dirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్ కిచెన్లో
Raids On Hotels And Restaurants: విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. నగరంలోని పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు.. నిల్వ చేసిన, కలుషిత ఆహార పదార్ధాల విక్రయాలపై సోదాలు జరిపారు. అనంతరం పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార పదార్థా�
france announces second lockdown : కరోనా కేసులు పెరగడంతో ఫ్రాన్స్లో మరోసారి లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా అత్యధిక మరణాలు నమోదు కావడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెండోసారి లాక్డౌన్ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ఇమాన్యుయ
కరోనా సంక్షోభంతో మూతపడ్డ అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు సైతం తెరుచుకున్నాయి. మెట్రో సర్వీసులు కూడా సెప్టెంబర్ 7 నుంచి పున: ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు, పార్కుల
కరోనాతో సహజీవనం తప్పదు.. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా అంతమవుతుందన్న గ్యారెంటీ లేదు.. ఇక మిగిలింది.. జీవనాన్ని సాగించడమే.. కరోనాకు మునపటిలా అందరూ తమ సహజ జీవనశైలిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు బ్రిటన్ పొలిటిషియన్ రిషి సునాక్.. ఇప్పటివ�
ఇజ్రాయెల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. సరిహద్దు క్రాసింగ్ గేట్లను ఎత్తేసింది.. ఇజ్రాయెల్ నిర్ణయంపై పాలస్తీనా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఇజ్రాయెల్ సరిహద్దులు తెరవడంతో పాలస్తీనియన్లంతా తండోపతండాలుగా ఇజ్రాయిల్కు