Home » restaurants
ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే హోటల్స్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కస్టమర్లు ఆరోపించారు.
పలు హోటళ్లలోని కిచెన్ లలో బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.
హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
మైదాపిండి, చింత పండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే రెండు కంపెనీలకు టెండర్లు ఇచ్చామని అధికారులు వివరించారు.
Tomato : గొడవలు, ఘర్షణలు జరక్కుండా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ముందు జాగ్రత్త పడుతున్నారు.
నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి తెలంగాణలో 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, ఐఎస్బీటీ పరిధిలోని రెస్టారెంట్లు, బార్లు కూడా 24 గంటలూ తెరిచే ఉంటాయి. ఇక 3 స్టార్ హోటల్స్లో రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. మిగతా చోట్ల బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచే