returns

    US returns 250 antiquities: 250 కళాఖండాల్ని భారత్ కు అప్పగించి అమెరికా

    October 30, 2021 / 05:12 PM IST

    అపహరణకు గురైన సుమారు15 మిలియన్‌ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు యూఎస్‌ తిరిగి ఇచ్చింది.

    Haryana : కరోనా వ్యాక్సిన్ లను దొంగిలించాడు..మళ్లీ తిరిగిచ్చేశాడు

    April 23, 2021 / 10:52 AM IST

    ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ లను దొంగిలించి..మరలా తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

    వరుడి తండ్రి ఆదర్శం : రూ.11 లక్షల కట్నం వద్దండీ..రూ.101 చాలు..

    February 25, 2021 / 04:36 PM IST

    Rajasthan Dowry free marriage : కట్నం అనేది సమాజంలో జాడ్యంలా పట్టుకుంది. ఆడపిల్లలను అత్తవారింటికి పంపించే సమయంలో వట్టి చేతులతో పంపించకూడదని..పసుపు, కుంకుమలతో పాటు కొంత ఆస్తిని కూడా ఇచ్చి పంపించే సంప్రదయాం కాస్త వరకట్నంగా మారింది. ఈ వరకట్నం దాహానికి ఎంతోమంది ప�

    18 ఏళ్లు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయిన ముంబై మహిళ..65 ఏళ్ల వయస్సులో విడుదల ‌

    January 27, 2021 / 11:12 AM IST

    65 year old woman freed from pakistani jail : భర్త తరపు బంధువల్ని చూడటానికి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అక్కడే ఇరుక్కుపోయింది. జైలు పాలైంది. అలా 18 ఏళ్లు పాకిస్థాన్ జైల్లోనే మగ్గిపోయింది. చివ‌ర‌కు ఔరంగబాద్ పోలీసులు చేసిన ప్ర‌య‌త్నంతో ఆమె పాక్ జైలు నుంచి తన 65 ఏళ్ల వయస�

    59 ఏళ్ల వ్యక్తికి కరోనా..243 రోజుల చికిత్స, క్షేమంగా ఇంటికి

    January 22, 2021 / 01:41 PM IST

    man returns home : కరోనా సోకడంతో 59 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 243 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అన్ని రోజుల పాటు చికిత్స పొందడం రికార్డు అంటున్నారు. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్న�

    సంజు బాబా బ్యాక్ : షంషేరా షూటింగ్ కు హాజరు

    September 9, 2020 / 09:21 AM IST

    Shamshera : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షంషేరా షూటింగ్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చేతులు ఊపుతూ ఉన్న అతడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సంజూ బాబా బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. సినిమా షూటింగ్ రెండు రోజుల పాటు కొనసాగుతుం

    ఆదాయపు ప‌న్ను రిటర్నుల గడువు పొడిగింపు

    July 5, 2020 / 12:39 AM IST

    దేశంలో ఆదాయపు ప‌న్ను రిటర్నుల గడువును ఆదాయ‌పు ప‌న్ను విభాగం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువును (నవంబర్‌ 30, 2020)గా నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం నె

    కశ్మీర్ పాకిస్తాన్ రక్తంలో ఉంది..మళ్లీ రాజకీయీల్లోకి వస్తానన్న ముషార్రఫ్

    October 8, 2019 / 03:38 PM IST

    కశ్మీర్‌ పాకిస్తాన్ రక్తంలోనే ఉందని పాక్ మాజీ నియంత,ఆల్ పాకిస్తానీ ముస్లిం లీగ్(APML)పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఏదిఏమైనా కశ్మీరీల కోసం పాకిస్తాన్‌ ప్రజలు,ఆర్మీ నిలబడుతుందని ఆయన అన్నారు. తాను త్వరలోనే తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని

    క్యాన్సర్ ను జయించి : ముంబైకి చేరుకున్న రిషీ కపూర్

    September 10, 2019 / 10:45 AM IST

    క్యాన్సర్ ను జయించి ముంబైలో కాలుమోపాడు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్. కొంతకాలంగా ఆయన న్యూయార్క్ లో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం సతీమణి నీతూ కపూర్ తో కలిసి ముంబైకి చేరుకున్నారు. ఆయనకు ఫ్యామిటీ సభ్యులు, ఇతరులు స్వాగ

    అమిత్ షా హోంమంత్రి అవడం ఖాయం

    May 11, 2019 / 09:41 AM IST

    నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ చీఫ్ అమిత్ షా హోంమంత్రి అవుతారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.ఓటర్లు తమ ఓటు వేసే ముందు ఆలోచించుకుని ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు. అమిత్ షా హోంమంత్రి అయితే �

10TV Telugu News