Home » revanth reddy
హై లెవల్ ఆఫీసర్గా.. కీర్తిప్రతిష్టలు తెచ్చుకొని కేసీఆర్తో ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరికీ బదిలీ కావటం హాట్ టాపిక్గా మారింది.
ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు.. అలాగే, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు.. అక్కడి నుంచి..
బీఆర్ఎస్ సర్కారు పాలనలో మూసివేసిన పాఠశాలలను తెరిపించాలని చెప్పారు. స్టూడెంట్ల సంఖ్యతో సంబంధం లేకుండా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఈ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో చర్చగా మరింది.
ఈ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్కే కాదు.. రేవంత్రెడ్డికి రాజకీయంగా పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణలో తిరుగులేని నేతగా రేవంత్రెడ్డి నిలుస్తారు. లేదంటే సొంత పార్టీ నుంచే రేవంత్ ఊహించని విమర్శలు ఎదుర్కోవాల్స
విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని..
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు..
దేశంలో గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో కాంగ్రెస్ కాకా ఫ్యామిలీ అలా అని అన్నారు. సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న ఈ సంస్థకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
విద్యుత్ రంగ అవకతవకలపై వాస్తవాలు వెలికితీస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని చెప్పారు. తాము ప్రకటించిన గ్యారంటీలను..