Home » revanth reddy
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మూడో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది.
ముందుంది ముసళ్ల పండగ - శ్రీధర్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన రఘురాం రాజన్ కు రేవంత్ రెడ్డితోపాటు ..
ఇప్పటికే రేవంత్ రెడ్డి తన అధికారిక కాన్వాయ్ కార్ల రంగు విషయంలోనూ పలు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నిర్ణయం..
నిజానికి గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్రెడ్డికి, ఓవైసీ సోదరులకు మధ్య ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది.
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఏయిర్ పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలోని అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ పదవికి రిజైన్ చేసేశారు.