Home » rickshaw puller
జీవితంలో ఓటమి ఎదురైతే చాలు చాలామంది డీలా పడిపోతారు. ఇంక ఏమీ చేయలేమని నిరుత్సాహపడతారు. చదువుకునే స్థోమత లేక రిక్షావాలాగా మారి కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఓ కుర్రాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని ఓ కోట్లకు పడగలెత్తిన కంపె
మరో చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని హత్య చేశాడో మందుబాబు. తాగిన మత్తులో దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో మంగళవారం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తాము మంచిగా చూసుకుంటామని ఆ వృద్ధురాలికి చెప్పారు. ఆమెకు ఎందుకో డౌట్ అనిపించింది. తనకున్న ఆస్తులను కాజేసేందుకే దగ్గరయ్యారని, ఆస్తి కోసం ఆసక్తి చూపుతున్నారని గ్రహించింది.
రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి ఆ రిక్షా కార్మికుడు ఎంతో సంబరపడిపోయాడు. ప్రధాన మంత్రి తనకు లేఖ రాశాడని..కుటుంబసభ్యులక�
ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేం.. ఓవర్ నైట్ కొందరిని అదృష్టం పట్టేస్తుంది. పశ్చిమ బెంగాల్కు చెందిన రిక్షా పుల్లర్ కు కూడా అటువంటి అదృష్టమే పట్టేసింది. ఓవర్ నైట్ రూ .50 లక్షల విలువైన లాటరీ జాక్పాట్ గెలుచుకుని గౌర్ దాస్ అనే
ఐపిఎస్ అధికారి ప్రొఫైల్ పిక్చర్ తో నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఫేస్బుక్లో ఐపిఎస్ అధికారిగా నటిస్తున్న 52 ఏళ్ల రిక్షా పుల్లర్ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను ఆకర్షించడానికి తాను ఇలా చేశానని నిందితుడు పోలీసులకు ఒప్పుకున్నాడు. మహి