Home » Rides
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున..ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని అబ్బురపరిచారు. కోవిడ్-19 పోరులో భాగంగా స్థూలకాయానికి నిరోధించడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం కొత్త GBP 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమాన్
కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కొత్త ఆపరేషన్ కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెడీ అయినట్లు బుధవారం(అక్టోబర్-16,2019) కొరియన్ వార్తాసంస్త తెలిపింది. ఉత్తర కొరియా దేశంపై యుఎస్ నేతృతంలోని దేశాలు విధించిన ఆంక్షలపై ఆయన ఫైట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.అణు చర్చలపై య�
శ్రీకాకుళం : రాష్ర్ట రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆటోవాలాగా మారిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే జయహో బీసీ కార్యక్రమానికి జనవరి 25వ తేదీ నిమ్మాడలోని తన ఇంటినుంచి ఆటో నడుపుతూ వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా అచ్చెన్నా�