టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని.. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాజాగా తండ్రి మరణం తరువాత మొదటిసారి మహేష్, కృష్ణ గురించి ట్వీట్ చేశాడు.
AP CM Jagan: సూపర్స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోలో ఉంచిన కృష్ణ భౌతికకాయాన్ని బుధవారం సీఎం జగన్ సందర్శించారు. అనంతరం పూలమాలవేసి నివాళులర్పించారు. హీరో మహేష్ బాబును హత్తుకొని ఓదార్చారు. క
సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో ఘట్టమనేని కుటుంబంతో సహా యావత్తు సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఇక అభిమానుల సందర్శనార్థం కోసం ఆయన భౌతికకాయాన్ని నిన్న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారని కుటుంబ సభ్యులు తొలుత తెలిపారు. అయితే �
సూపర్ స్టార్కు నివాళులర్పించిన జనసేనాని
బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్కు కృష్ణ భౌతికకాయాన్ని తరలించి, కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల సమయంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల ప్రక్రియను ప