risk

    మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్

    August 11, 2020 / 07:57 PM IST

    మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ పరిశోధక�

    2 వారాల పిండానికి కూడా కరోనా రిస్క్

    August 5, 2020 / 09:11 PM IST

    రెండు వారాల పిండానికి కరోనా రిస్క్ ఉందట. పుట్టబోయే బిడ్డకు … గర్భధారణ రెండవ వారం నుండే కోవిడ్ -19 సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఒక తల్లి అనారోగ్యానికి గురైతే పిండం వైరస్ బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. మీ పుట్టబోయ�

    కరోనా బారిన పడ్డ యువత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది, స్టడీ

    July 25, 2020 / 12:13 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ఏజ్ ఫ్యాక్టర్. వయసు మీద పడటం, పలు అనారోగ్య సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.. ఇలాంటి కారణాలతో వృద్ధులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నార�

    Mask ధరిస్తే..65 శాతం Safe

    July 15, 2020 / 07:55 AM IST

    కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డాక్�

    పెద్దపల్లిలో ట్రాక్టర్ నడిపి కరోనా రోగికి అంత్యక్రియలు చేసిన డాక్టర్

    July 13, 2020 / 12:47 PM IST

    కరోనా తెలంగాణను భయపెడుతోంది. ఎంతో మందికి వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి పట్ల కనికరం చూపడం లేదు. మానవత్వం లేకుండా వ్యవ�

    గర్భిణీల నుంచి శిశువుకు కరోనా

    March 27, 2020 / 05:29 AM IST

    జన్యుపరమైన సమస్యలుంటేనే శిశువులకు జబ్బులు వస్తాయనేది తెలిసిందే. మరి వైరస్ కూడా అలానే వస్తుందా అంటే నిపుణుల సమాధానం అవుననే వస్తుంది. అమెరికాలో రీసెర్చ్ గ్రూపులు దీనిపై పలు రకాల సమధానాలిస్తున్నారు. కొవిడ్ 19 ఇన్ఫెక్షన్లు అనుమానితులు, పాజిటి�

    కాంటాక్ట్ ట్రేసింగ్ : దేశంలో తర్వాత దశ కరోనా యుద్ధం తెరిచే ఉందా!

    March 19, 2020 / 02:06 PM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19)చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 170పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. అయితే నిపుణులు చెప్పినట్లుగా…భారతదేశం నిజంగా కరోనా వైరస్ యొక్క తదుపరి హాట్‌స్పాట్‌గా మారగలదా? ఇది ఇంకా ప్రార

    టీ ఎక్కువగా తాగుతున్నారా.. తలనొప్పి అందుకే

    December 2, 2019 / 07:27 AM IST

    రోజువారీ జీవితంలో అలసట కలిగినా, అలవాటుగానో టీ తాగుతుంటాం. అదీ చలికాలంలో అయితే వేడివేడి ఛాయ్, కాఫీలు సిప్ వేసుకుంటూ తాగితే ఆ మజానే వేరు.  అయతే దేనికైనా హద్దు ఉంటుంది కదా. మోతాదుకు మించి తాగితే ఉపశమనం పక్కకు పెడితే ఆరోగ్యానికే ఎదురుదెబ్బ. అసలు

    పొట్టిగా ఉంటే షుగర్ వచ్చే ఛాన్స్‌లు ఎక్కువ

    October 29, 2019 / 02:42 AM IST

    పొడవుగా ఉండేవారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు  ఎక్కువ అయ్యాయని జర్మనీ అధ్యయనం వెల్లడించింది. ఎత్తు తగ్గిన కొద్దీ శరీర పరిమాణంలో మార్పు కారణంగా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని వెల్లడించింది. ఎత్తు తగ్గుదలలో ప�

    అంతరిక్షాన్ని చెత్తకుప్ప చేశారు : భారత్ మిషన్ శక్తిపై నాసా ఆగ్రహం

    April 2, 2019 / 04:56 AM IST

    అంత‌రిక్ష శ‌క్తిలో భార‌త్ సూప‌ర్ ప‌వ‌ర్‌గా మారామంటూ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  మిష‌న్ శ‌క్తితో సుమారు 300 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న ఓ ఉప‌గ్ర‌హాన్ని యాంటీ శాటిలైట్ మిస్సైల్‌తో పేల్చేశామంటూ మోడీ ఈ ప్ర‌క‌ట‌న చేశార

10TV Telugu News