Home » rk roja
ముగిసిన ఆడుదాం ఆంధ్రా విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’పై విజిలెన్స్ విచారణ పూర్తయింది.. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమైంది..
మాజీ మంత్రి రోజా, సినీ నటి మీనా, ఇంద్రజ తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయందర్శించుకున్నారు
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో దుమారం
ఇన్నాళ్లు కిందా మీద పడి నెట్టుకొచ్చిన రోజా..ఇప్పుడు మాత్రం గాలి జగదీశ్ చేరికను అడ్డుకోలేని సిచ్యువేషన్లోకి ఉన్నారట.
పెద్దిరెడ్డి మీద అసంతృప్తిని బయటికి చెప్పకపోయినా వైసీపీ అధినేత దగ్గర పంచాయితీ పెడుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్నారు రోజా.
చైర్మన్, కలెక్టర్, దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎంలపై కేసు నమోదు చెయ్యాలి: రోజా
Tirupati stampede: తిరుమలలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా స్పందించారు.
ఎంతమందైనా కోచింగ్ యాప్ ద్వారా శిక్షణ తీసుకోవచ్చని మంత్రి సవిత తెలిపారు.
జిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారని, అందుకే నెయ్యిని వెనక్కు..