Home » RML hospital
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ను సందర్శించారు.
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు.
కొన్ని సార్లు తప్పు చేసినా కూడా ఆ తప్పు మంచి కోసం చేస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించారు ఇద్దరు యువకులు. సరిగ్గా టైమ్కి ఆంబులెన్స్ను చేర్చేందుక�