-
Home » road accident guntur Five people dead
road accident guntur Five people dead
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదు ప్రాణాలు తీసిన అతి వేగం
February 10, 2020 / 05:35 AM IST
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టాటా ఏస్ – ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.