Home » road accidentm
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం వెనుకనుంచి ఢీకొంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.