Home » Road workers
తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ చేస్తున్నారు. 2019, డిసెంబర్ 01వ తేదీన ఆదివారం ప్రగతి భవన్కు కార్మికులు చేరుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల నుంచి కార్మికులు ఇక్కడకు వచ్చారు. ప్రతి డిపో నుంచి ఐదుగురికి అవకాశం �
రోడ్డుపై పడ్డ ఓ గుంత అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముందుగా అందరూ ఆ గుంతను చూసి సింక్ హోల్ అనుకున్నారు. వెంటనే అక్కడి పోలీసులు, ఎఫ్ బీఐ అధికారులు రోడ్డు కార్మికులను పిలిపించి మరమ్మత్తులు చేపట్టారు.