Home » RoadAccident
బండి ఆత్మకూరు, వెలుగోడు నుంచి 21 మంది గుల్బర్గా దర్గా దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో వెలుగోడు చెందిన నలుగురు, బండిఆత్మకూరు చెందిన ఒకరిగా పోలీసులు గుర్తించారు
కారు వేగానికి సైకిల్ తో పాటు గాల్లోకి ఎగిరాడు. సైకిల్ రెండు ముక్కలయింది. కుర్రాడు గాల్లోనే రెండు పల్టీలు కొట్టి కొన్ని మీటర్ల దూరంలో కిందపడ్డాడు.